33.2 C
Hyderabad
Monday, May 4, 2026
spot_img

ఢిల్లీకి సీఎం జగన్… ఆ సమావేశానికి హాజరుకానున్న సీఎం

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 27 వ తేదీన ఢిల్లీకి పయనం కానున్నారు. సీఎం ఆఫీస్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి సీఎం హాజరు హాజరై… అందరికీ ఏపీ సాధిస్తున్న ప్రగతి గురించి వివరించనున్నారు. అంతే కాకుండా ఏంఎస్ఎంఈలకు అందిస్తున్న సాయం… అలాగే వారికీ ఇచ్చే మద్దతు గురించి కూడా ఈ సమావేశంలో అధికారులతో చర్చించనున్నారు. అయితే జగన్ ఢిల్లీ పర్యటనలో బీజేపీ అధిష్టానంతో ఏమైనా సమావేశమయ్యే అయ్యే అవకాశం ఉంటుందా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Latest Articles

15 ఏళ్లు అధికారం ఇవ్వాలన్న చంద్రబాబు నినాదం ప్రజల్లోకి వెళ్తుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక బలమైన నినాదాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలంటే తమకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్