ఏపీ సీఎం చంద్రబాబు రేపల్లె పర్యటన రద్దు అయింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ చేపట్టనున్న ఏరియల్ సర్వే, రేపల్లె పర్యటన రద్దు చేసుకున్నారు. వరద బాధితులకు ఆహార పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాలపై విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య పనులను, వైద్య సాయాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కాలనీలు, ఇళ్లలో ఉన్న బురదను తొలగించాలని సంబంధింత అధికారులను సీఎం ఆదేశించారు.
సీఎం చంద్రబాబు రేపల్లె పర్యటన రద్దు
0
399
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


