24.1 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

31న కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

ఈనెల 31న కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పత్తికొండ మండలం పుచ్చకాయల మాడ గ్రామంలో జరిగే పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. జాయింట్ కలెక్టర్ నవ్య, పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ.శ్యామ్ బాబు క్షేత్రస్థాయిలో పర్యటించి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం అందించే సెప్టెంబరు నెల పింఛన్లను ఈ నెల 31నే లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. 1న ఆదివారం సెలవుదినం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 31న అందుకోలేకపోయిన లబ్దిదారులకు 2న అందించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వీలైనంతవరకు 31నే 100 శాతం పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్