29.2 C
Hyderabad
Friday, February 27, 2026
spot_img

చిరంజీవి ముఖ్యమంత్రి కావాల్సింది.. కానీ: చింతామోహన్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు మాజీ ఎంపీ, హీరో చిరంజీవిలపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ హాట్ కామెంట్స్ చేశారు. చిరంజీవికి రాజకీయం తెలియదని.. అసలు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డికి బదులు చిరంజీవి ముఖ్యమంత్రి కావాల్సిందనన్నారు. అయితే రాజకీయ అనుభవం లేక సీఎం కాలేకపోయారని తెలిపారు. కేవలం రెండు సామాజిక వర్గాలే 75 ఏళ్లుగా ఏపీని దోచుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.

ఇక జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవని, నిరుద్యోగం పెరిగిపోయిందని మండిపడ్డారు. జగన్ మళ్లీ అధికారంలోకి రాలేరని.. ఆయన పని అయిపోయిందని విమర్శించారు. 2024లో ఏపీలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చింతామోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో పేదలు పేదలుగానే మిగిలిపోయారన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్