22.5 C
Hyderabad
Sunday, September 28, 2025
spot_img

ఆర్-5 జోన్ జీవోతో పేదలకు అన్యాయం: చంద్రబాబు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అమరావతి రైతులు, పేదలకు మధ్య చిచ్చు పెట్టేందుకుకే జగన్ ప్రభుత్వం ఆర్-5 జోన్ అంశం తెరపైకి తెచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పార్టీ స్ట్రాటజిక్ కమిటీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన పేదవాళ్లను మోసగించడమే ఈ జోన్ తీసుకురావడం వెనుక ముఖ్య ఉద్దేశమని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు CRDA విధివిధానాల్లో భాగంగా అమరావతిలో 5శాతం భూమిని పేదల కోసం కేటాయించామని తెలిపారు. కానీ వైసీపీ సర్కార్ ఆర్-5 జోన్ తెచ్చి ఇరువర్గాల ప్రయోజనాలను కాలరాసేందుకు కుట్ర పన్నిందని పేర్కొన్నారు. పేదలను మోసం చేయడమే కాకుండా రైతులకూ అన్యాయం చేస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్