25.7 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

బ్రేకింగ్: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం క్లారిటీ

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరించుకున్నట్లు వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఎట్టి పరిస్థితుల్లో ప్లాంట్(Vizag Steel Plant) ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదని మరోసారి తేల్చిచెప్పింది. ఉక్కుపరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించింది. స్టీల్‌ప్లాంట్‌ పనితీరు మెరుగుపడడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌(RINL) తమ వంతు కృషి చేస్తున్నాయంటూ ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రైవేటీకరణను కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.

Read Also: అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

Follow us on:  YoutubeKooGoogle News

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్