30.2 C
Hyderabad
Wednesday, April 30, 2025
spot_img

బ్రేకింగ్: అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు విచారణకు రావాలని నోటీసులో తెలిపింది. ఈ కేసులో సీబీఐ అధికారులు అవినాష్‌ రెడ్డిని అనేక సార్లు విచారణకు పిలిచి ప్రశ్నించారు. తాజాగా మరోసారి నోటీసులు పంపడం చర్చనీయాంగా మారింది. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్‌ కుమార్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించించిన సంగతి తెలిసిందే.

Latest Articles

‘ముత్తయ్య’ ట్రైలర్ రిలీజ్ చేసిన రాజమౌళి

కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన అవార్డ్ విన్నింగ్ మూవీ 'ముత్తయ్య'. ఈ చిత్రాన్ని దర్శకుడు భాస్కర్ మౌర్య రూపొందించారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్