స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 12 మంది గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 12 మంది గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.