29 C
Hyderabad
Tuesday, June 17, 2025
spot_img

ఏపీలోని చికెన్ ప్రియులకు గట్టి షాక్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని మాంసం ప్రియులకు గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలో చికెన్‌ ధరలు అమాంతం పెరిగి పోయాయి. ఎండాకాలం కావడంతో భారీగా చికెన్‌ ధరలు పెరిగి పోయాయని నిర్వాహకులు అంటున్నారు. ఎండ వేడిమి కారణంగా కోళ్లు చనిపోయాయని.. ఆ ప్రభావంతో చికెన్ ధర రూ. 300 వరకు పెరిగినట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు. ధరలు పెరగడం వల్ల సేల్స్ తగ్గాయని వాపోతున్నారు షాప్ నిర్వాహకులు. ఇంతకముందు ఏప్రిల్ చివర లో రూ. 220 ఉన్న కిలో చికెన్ ధర ఇప్పుడు రూ. 300 వరకు పెరిగింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్