27 C
Hyderabad
Monday, June 16, 2025
spot_img

‘హిందూ ఏక్తా యాత్ర’లో పాల్గొనాలని యువతకు సంజయ్ పిలుపు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 14న కరీంనగర్‌లో ‘హిందూ ఏక్తా యాత్ర’ జరగనుంది. ఈ యాత్రకు ముఖ్య అతిథులుగా అసోం సీఎం హిమంత్‌ బిశ్వశర్మ, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ప్రతి ఏటా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. ఈసారి దాదాపు లక్ష మందితో ‘హిందూ ఏక్తా యాత్ర’ చేపడుతున్నామని సంజయ్ తెలిపారు. ఈ యాత్ర ద్వారా హిందూ సంఘటిత శక్తిని చాటుతామన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడే ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో పాల్గొనాలని సంజయ్ పిలుపునిచ్చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్