24.4 C
Hyderabad
Monday, June 16, 2025
spot_img

రోడ్డెక్కిన ఆశా, ఉషా వర్కర్లు… గౌరవ వేతనాలు, రెగ్యులరైజ్‌ ఎక్కడ?

Madya Pradesh | మధ్యప్రదేశ్‌లో ఆశా, ఉషా వర్కర్లు రోడ్డెక్కారు. అనేక ఇబ్బందులతో సతమతం అవుతున్నామని.. గత 20 రోజులుగా ఆందోళనలు చేస్తున్నామని.. అయినా ప్రభుత్వం నోరు మెదపడటం లేదని అన్నారు. ఏదేమైన తమ న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఆశా, ఉషా వర్కర్ల గౌరవ వేతనాలను పెంచుతామని.. అలాగే ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేస్తామని 2021లో బీజేపి ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారని.. ఆ హామీ ఇప్పటివరకు నెరవేరలేదని మండిపడ్డారు. ఎన్నో రోజుల నుంచి తమకు న్యాయం చేస్తారని వేచి చేస్తున్నామన్నారు. చూసి చూసి కళ్ళు కాయలు కాసాయే తప్ప, మాకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని అన్నారు. మా న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించే వరకు ఆందోళనను విరమించేది లేదని స్పష్టం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్