28 C
Hyderabad
Thursday, June 19, 2025
spot_img

సైనికులు చనిపోతుంటే.. కర్ణాటకలో మోదీ రోడ్ షోలా?: ఒవైసీ

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఓ వైపు మణిపూర్ తగలబడుతూ.. జమ్మూకశ్మీర్ లో సైనికులు చనిపోతుంటే.. ప్రధాని మోదీ మాత్రం కర్ణాటకలో రోడ్ షోలు నిర్వహిస్తున్నారని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఉగ్రవాదులు భారత సైనికులను చంపుతున్నారని.. ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. అలాగే మణిపూర్‌లో చెలరేగిన హింసతో ప్రజలు ఇళ్లు వదిలి పారిపోతున్నారంటే ప్రధాని మాత్రం కేరళ స్టోరీ సినిమా గురించి మాట్లాడటం విచారకరమని ఒవైసీ వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల్లో గెలవడానికి అసత్యాలు, తప్పుడు ప్రచారాలతో తీసిన సినిమాను ఆశ్రయించాల్సి వచ్చిందంటూ ప్రధాని మోదీ మాట్లాడుతున్న వీడియోను ట్వీట్ చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్