32.2 C
Hyderabad
Sunday, June 1, 2025
spot_img

పొత్తులో భాగంగా అనపర్తి అసెంబ్లీ టిక్కెట్ బీజేపీకి కేటాయింపు

    పొత్తులో భాగంగా అనపర్తి అసెంబ్లీ టిక్కెట్ బీజేపీకి కేటాయించడంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. ఒకరిద్దరు కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. వారిని వారించిన రామకృష్ణారెడ్డి… కుటుంబాన్ని, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనపై ఉందన్నారు. తాను రాజకీయంగా మోసపోయా నన్నారు. అధిష్టానం ఏ ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుందో తెలుసుకుని అనంతరం భవి ష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్