ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఏడుగురు సభ్యులుగా జడ్జిల్లో ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా అభిప్రాయం చెప్పడం అభినందనీయమని అన్నారు. సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని చెప్పారు. అందరికి న్యాయం జరుగాలనే లక్ష్యంతో 1996-97లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామచంద్రారావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేసిన తరువాత ఏబీసీడీ వర్గీకరణను తీసుకొచ్చానని చెప్పారు.
సుప్రీం కోర్టు తీర్పుపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందన
0
199
Latest Articles
అమెరికాలోని వర్జీనియాలో ప్రమాదం.. ఆరు కార్లపైకి దూసుకెళ్లిన బస్సు
అమెరికాలోని వర్జీనియాలో ట్రాఫిక్లో చిక్కుకొన్న ఆరుకార్లపైకి దూసుకెళ్లిందో బస్సు . ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. డ్రైవరు సహా దాదాపు 34 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. స్టాఫోర్డ్ కౌంటీలోని అంతర్రాష్ట్ర రహదారి...
- Advertisement -
- Advertisement -


