38.2 C
Hyderabad
Sunday, May 11, 2025
spot_img

పెన్షనర్లకు సీఎం జగన్‌ శుభవార్త.. జనవరి నుంచి పెన్షన్ పెంపు

AP News |ఏపీ సీఎం జగన్ ఆ రాష్ట్రంలోని పెన్షన్‌దారులకు శుభవార్త చెప్పారు. వచ్చే జనవరి నెల నుంచి పెన్షన్‌ పెంచుతున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం 2750 రూపాయలు ఉన్న పెన్షన్‌ వచ్చే జనవరి నుంచి 3000 రూపాయలు అవుతుందని తెలిపారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా పెన్షన్‌ పెంచుతూ వస్తోంది. 2020 సంవత్సరంలో 2021లో 2,250 రూపాయలు ఇవ్వగా.. 2022లో 250 రూపాయలు పెంచి రూ.2,500 ఇచ్చింది. 2023 జనవరి 1 నుంచి మరో 250 రూపాయలు పెంచి 2,750 రూపాయలు ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే 2024 జనవరి 1 నుంచి 3వేల రూపాయలను లబ్ధిదారులకు అందించనుంది.

Read Also: వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి: కోటంరెడ్డి
Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్