33.2 C
Hyderabad
Monday, June 5, 2023

గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వాయిదా

AP Group 1 Mains |ఆంధ్రప్రదేశ్ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన ఈ పరీక్షను… జూన్ మొదటి వారానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వాయిదా వేసింది. 2022 సివిల్స్ ఫేజ్- 3 ఇంటర్వ్యూలు ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు ప్రకటించడంతో గ్రూప్ -1 మెయిన్స్ వాయిదా వేశామని ఏపీపీఎస్సీ మెంబర్ సలాంబాబు వెల్లడించారు. వాయిదా వేసిన ఈ పరీక్షల్ని జూన్ 3 నుంచి 9 వరకు నిర్వహిస్తామని తెలిపారు. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూలకి రాష్ట్రం నుంచి దాదాపు 25 మంది గ్రూప్ వన్ అభ్యర్థులు హాజరు కానున్నారు.

Read Also: పేపర్ లీకేజీ ఘటన.. విచారణాధికారి ఆంధ్రోడే.. నిందితుడు ఆంధ్రోడే

Follow us on:  YoutubeInstagramGoogle News

Latest Articles

ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశమంతటా కంటతడి పెట్టించింది. ఈ ఘటన నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే ఒడిశాలోనే మరో రైలు ప్రమాదం జరిగింది. డుంగురి నుంచి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్