38.7 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

ముగిసిన ఏపీ బీఏసీ సమావేశం

AP Assembly |రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర శాసన సభలో 16న బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. నేటితో ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగించనున్నారు. 22న ఉగాది సెలవు కావడంతో మొత్తం 9 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి.

Read Also: సీబీఐ విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి

Follow us on:   Youtube   Instagram

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్