31.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
spot_img

ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు 4.14కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో 2025 జనవరి 1 నాటికి తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్ల 14 లక్షల 40వేల 447 గా ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

మహిళా ఓటర్లు – 2,10,81,814
పురుష ఓటర్లు – 2,02,88,543
సర్వీసు ఓటర్లు – 66,690
థర్డ్‌ జెండర్లు – 3400
18-19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు- 5,14,646
రాష్ట్రంలో పోలింగ్‌ కేంద్రాలు- 46,397

Latest Articles

ఢిల్లీ ఎన్నికల్లో విజేతలెవరు..? పరాజితులు ఎవరు..? ఎగ్జిట్ పోల్స్ స్పెక్యులేషన్ ఇదే

ఉన్నవాళ్లు మళ్లీ రావాలని ఆత్రంలో ఉండగా, లేనివాళ్లు గద్దెక్కి పదవుల్లో రాణించాలని తాపత్రయపడుతున్నారు. అధికార పార్టీ ఆత్రాలు, విపక్షాల తాపత్రయాలు ఎక్కడో, ఎందుకో.. ఆ పక్షాలు ఎవరో అందరికీ తెలుసు. ఢిల్లీలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్