టీ20 వరల్డ్ కప్లో ఇవాళ భారత్, ఆఫ్గనిస్తాన్ తలపడనున్నాయి. వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న సూపర్ 8 మ్యాచుల్లో ఇప్పటికే మొదటి మ్యాచ్లో USAపై దక్షిణాఫ్రికా గెలుపొందింది. ఇవాళ ఉదయం వెస్టిండీస్, ఇంగ్లాండ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 8వికెట్ల తేడాతో గెలిచింది. బార్బ డోస్ వేదికగా రాత్రి 8 గం.లకు భారత్, ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్లో భారత్ ఆఫ్గాన్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన 8 మ్యాచుల్లో ఏడింటిలో భారత్ పైచేయి సాధించింది.
కరేబియన్ బార్బొడాస్ వేదికగా ఆఫ్గనిస్తాన్, భారత్ మ్యాచ్
0
295
Previous article
Latest Articles
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -
- Advertisement -


