ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. జానీ మాస్టర్పై పోక్సో కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. బాధితురాలు మైనర్గా ఉన్నప్పటి నుంచే లైంగికంగా వేధించారన్న ఆరోపణలతో నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మరోవైపు జానీ మాస్టర్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేశారు. ఈ మేరకు పరారీలో ఉన్న జానీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. లడఖ్లో ఉన్నాడన్న సమాచారంతో.. పోలీసుల ప్రత్యేక బృందం లడఖ్ బయలుదేరింది.
జానీ మాస్టర్ కేసులో కీలక మలుపు
0
227
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


