ఆమెరికాలో జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. ఒహాయోలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఏలూరు అశోక్నగర్కు చెందిన వీరా సాయేశ్ (25) మరణించారు. పైచావుల నిమిత్తం ఎంఎస్ చేయడానికి వెళ్లిన సాయేశ్.. అక్కడే గ్యాస్ స్టేషన్ లో పార్ట్టైం ఉద్యోగం చేస్తున్నారు. స్టేషన్ లో దొంగతనానికి చొరబడిన ఓ దొంగల ముఠా వచ్చి విధుల్లో ఉన్న సాయేశ్ ను తుపాకీతోకాల్చారు. దీంతో సాయేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, సాయేశ్ తండ్రి కొన్నేళ్ల కిందటే చనిపోయారు. అతనికి తల్లి, అన్నయ్య ఉన్నారు. 2021 నవంబరులో ఎంఎస్ చేసేందుకు సాయేశ్ అమెరికా వెళ్లారు.
ఆమెరికాలో జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి
0
280
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


