30.6 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

ఇవాళ సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం

  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈనెల 6న భేటీ కాబోతున్నారు. ఇందుకు హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌ వేదిక కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ విధివిధానాలు, చర్చించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. విభజన చట్టం, రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించి ఓ క్లారిటీకి రానున్నారు. పదేళ్లలో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన చర్యలను సమీక్షిస్తారు. తెలం గాణ హక్కులకు భంగం కలగకుండా సమస్యల పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టనున్నారు. ఏపీ సీఎంతో చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో ఓ స్పష్టతకు రానున్నారు. ఉన్నతస్థాయి సమావేశం తర్వాత చంద్రబాబుకు సమాధానం ఇవ్వనున్నారు రేవంత్‌రెడ్డి

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్