24.1 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

Khammam Accedent | కూలిపనులకు వెళ్తున్న 15 మంది మహిళలతో కూడిన ఆటోను అతివేగంతో వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే… ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూర్ అంబేద్కర్ నగర్‌కు చెందిన కొంతమంది మహిళా కూలీలు.. రోజు వారి పని రీత్యా మిరపకాయలు కోయడానికి ఆటోలో 15 మంది ఏన్కూరుకు బయల్దేరారు. ఈ క్రమంలో అతివేగంతో వస్తున్న ఓ కారు లారీని ఓవర్ టేక్ చేయబోయి ఆటోను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలు కావడంతోవారిని ఆసుపత్రికి తరలించగా.. ఇద్దరు మహిళలు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు వరమ్మ (40), వెంకటమ్మ(45) గా పోలీసులు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్