జమ్మూ కాశ్మీర్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆర్మీ వాహనంలో భారీగా మంటలు చెలరేగంతో నలుగురు జవాన్లు సజీవదహనం అయ్యారు. ఫాంజ్ జమ్మూ హైవే పై ఈ దుర్ఘటన జరిగింది. మంటలు చూసిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే వాహనం పూర్తిగా తగలబడి పోయింది. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్: ఘోర ప్రమాదం… నలుగురు జవాన్లు సజీవదహనం
0
261
Previous article
Next article
Latest Articles
విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు
వికారాబాద్ జిల్లా తాండూర్ లో విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాలు జారీ చేశారు. గత నెల మే 16న మొయినాబాద్...
- Advertisement -
- Advertisement -


