31.2 C
Hyderabad
Saturday, March 15, 2025
spot_img

గత ఎన్నికల్లో వివేకా.. ఈ ఎన్నికల్లో షర్మిల, విజయమ్మ జాగ్రత్త: డీఎల్

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి(DL Ravindra reddy) సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజురోజుకు జగన్ పై ప్రజావ్యతిరేకత ఎక్కువ అవుతుండడంతో 2024 ఎన్నికల్లో అధికారం కోసం జగన్(Jagan) ఎంతకైనా బరితెగించే అవకాశం ఉందన్నారు. అందుకే ఆయన సోదరి షర్మిల(Sharmila), తల్లి విజయమ్మ(Vijayamma) జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గత ఎన్నికల్లో బాబాయ్ వివేకా హత్య కేసును అడ్డం పెట్టుకుని ఆ సానుభూతితో జగన్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ కు ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారన్నారు. కోడికత్తి కేసులో ఎలాంటి కుట్ర లేదని NIA తేల్చినా కానీ.. కుట్ర ఉందని మళ్లీ పిటిషన్ వేయడం సిగ్గుచేటని డీఎల్ మండిపడ్డారు.

Latest Articles

మృత్యుదేవత ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు కబళిస్తుందో…? రెండు రోజుల వ్యవధిలో బాలుడు, పోలీసు అధికారి లిఫ్ట్ భూతానికి బలి – తెల్లారితే చాలు…రోడ్డు, జల,ఆకాశ, ఆకస్మిక..ఇలా ఎన్నో ఆక్సిడెంట్లు

ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఏ ప్రమాదం దాపురిస్తుందో.. మృత్యుదేవత ఎందరి ప్రాణాలు తీసేస్తుందో ఎవరికి తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానాన్ని తప్పించడానికి ఎవరు సాహసించెదరు.. అనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్