బంగ్లాదేశ్‌ లో భారీ పేలుడు.. 14 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు

Bangladesh |బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని 7 అంతస్తుల పాడుబడిన భవనంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి 14 మంది మరణించగా.. దాదాపు 100 మందికి పైగా వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం 4గంటల సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. భవనం క్రింది అంతస్తులో జరగటం వలన ఏడు అంతస్తుల భవనం తీవ్రంగా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. కాగా, ఈ పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.   Bangladesh

Read Also: ‘ఓ మహిళా’.. నీకు నువ్వే సాటి..!!!

Follow us on:   Youtube   Instagram

 

 

 

Latest Articles

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్