29.2 C
Hyderabad
Tuesday, January 13, 2026
spot_img

YS Sharmila | తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్..

YS Sharmila | తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని YSRTP అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై(Governor Tamilisai)తో భేటీ అయిన ఆమె ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని.. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దాడులు చేస్తున్నారని విమర్శించారు. తొమ్మిది సంవత్సరాల్లో KCR తెలంగాణకు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం లేదని.. అందుకే రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌కు విజ్ఙప్తి చేశామని వెల్లడించారు.. త్వరలో రాష్ట్రపతిని కూడా కలిసి తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరతామని షర్మిల(YS Sharmila) వ్యాఖ్యానించారు.

Read Also: వామ్మో.. కుక్కల బెడదపై ఇన్ని వేల ఫిర్యాదులా?

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్