సూర్యాపేట జిల్లా కూచిపూడి ఆంజనేయస్వామి దేవాలయంలో సుదర్శన నరసింహ యాగం నిర్వహిం చారు. గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ యాగాన్ని చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహాచార్యులు ఆధ్వర్యంలో ఈ యాగం జరిగింది. గ్రామ ప్రజలంతా సుఖశాంతులతో, పాడిపంటల వర్ధిల్లాలని సంకల్పించి యాగం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. దేవాలయం అభివృద్ధి, దేవాలయం నిర్మాణం త్వరగా పూర్తి కావడం కోసం ఈ కార్యక్రమాన్ని సంకల్పించామన్నారు. గ్రామంలో ఓకేచోట ఎనిమిది దేవాలయా లు ఉన్నాయని, కూచిపూడి త్వరలోనే పుణ్యక్షేత్రం అవుతుందన్నారు.
కూచిపూడి ఆంజనేయస్వామి గుడిలో సుదర్శన నరసింహ యాగం
0
250
Previous article
Next article
Latest Articles
డబ్బుతో ఆడే ఏ ఆటలైనా జూదమే-సుప్రీంకోర్టు
ఆన్లైన్ బెట్టింగ్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ద్వారా బెట్టింగ్ యాప్లు, గేమింగ్ కంపెనీలకు ఎదురుదెబ్బ తగిలింది. డబ్బుతో ఆడే ఏ ఆటలైనా జూదమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెట్టింగ్లకు...
- Advertisement -
- Advertisement -


