24.9 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

కూచిపూడి ఆంజనేయస్వామి గుడిలో సుదర్శన నరసింహ యాగం

   సూర్యాపేట జిల్లా కూచిపూడి ఆంజనేయస్వామి దేవాలయంలో సుదర్శన నరసింహ యాగం నిర్వహిం చారు. గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ యాగాన్ని చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహాచార్యులు ఆధ్వర్యంలో ఈ యాగం జరిగింది. గ్రామ ప్రజలంతా సుఖశాంతులతో, పాడిపంటల వర్ధిల్లాలని సంకల్పించి యాగం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. దేవాలయం అభివృద్ధి, దేవాలయం నిర్మాణం త్వరగా పూర్తి కావడం కోసం ఈ కార్యక్రమాన్ని సంకల్పించామన్నారు. గ్రామంలో ఓకేచోట ఎనిమిది దేవాలయా లు ఉన్నాయని, కూచిపూడి త్వరలోనే పుణ్యక్షేత్రం అవుతుందన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్