ఎన్నికల సీజన్ ముగియడంతో ఇక పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సచివాలయానికి ముఖ్యమంత్రి రానున్నారు. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలపై సమీక్ష నిర్వహించను న్నారు. ఈరోజు మధ్యాహ్నం తరువాత సచివాలయానికి రానున్న సీఎం రేవంత్ రెడ్డి… ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలపై సమీక్ష చేయనున్నారు. ఆదాయం పెంపు మార్గాలపై అధికారులతో చర్చించను న్నారు. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు సమీక్షకు పలు శాఖల అధికారులు హాజరుకానున్నారు
ఇవాళ సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి
0
188
Previous article
Next article
Latest Articles
టీడీపీలో దిద్దుబాటు చర్యలు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -
- Advertisement -


