ఎన్నికల సీజన్ ముగియడంతో ఇక పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సచివాలయానికి ముఖ్యమంత్రి రానున్నారు. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలపై సమీక్ష నిర్వహించను న్నారు. ఈరోజు మధ్యాహ్నం తరువాత సచివాలయానికి రానున్న సీఎం రేవంత్ రెడ్డి… ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలపై సమీక్ష చేయనున్నారు. ఆదాయం పెంపు మార్గాలపై అధికారులతో చర్చించను న్నారు. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు సమీక్షకు పలు శాఖల అధికారులు హాజరుకానున్నారు
ఇవాళ సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి
0
209
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


