ఓటింగ్ శాతంపై తెలుగు రాష్ట్రాల ఈసీ అధికారుల్లో ఆందోళన నెలకొంది. మొదటి మూడు విడతల్లో ఓటింగ్ శాతం తగ్గిపోవడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. వచ్చే సోమవారం దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో నాలుగో విడత పోలింగ్ జరగనుంది. నాలుగో విడతలో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఏపీలో 80, తెలంగాణలో 62 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ సినీ హీరోలు, ప్రముఖులతో ప్రచారాలు చేయిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు.
ఓటింగ్ శాతంపై తెలుగు రాష్ట్రాల ఈసీ అధికారుల్లో ఆందోళన
0
249
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


