35.2 C
Hyderabad
Sunday, May 11, 2025
spot_img

అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నాఆర్ విగ్రహావిష్కరణ

స్వతంత్ర వెబ్ డెస్క్: అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏఎన్నాఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఏఎన్నాఆర్ శతజయంత్రి ఉత్సవాలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నాగార్జున కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అల్లుఅరవింద్, బ్రహ్మానందం, మురళీమోహన్, రామ్ చరణ్, మహేష్ బాబు, శ్రీకాంత్, జగపతిబాబు, రానా, విష్ణు, నాని, దిల్ రాజ్, సుబ్బిరామిరెడ్డి, డీజీపీ అంజనీకుమార్ సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్