26.2 C
Hyderabad
Monday, September 29, 2025
spot_img

సిగరెట్లు తాగొద్దని చెప్పినందుకు రెచ్చిపోయిన విద్యార్ధులు

స్వతంత్ర, వెబ్ డెస్క్: యూనివర్సిటీ ప్రాంగణంలో సిగరెట్లు తాగొద్దని చెప్పినందుకు విద్యార్థులు రెచ్చిపోయారు. నోయిడాలోని గౌతమ్‌ బుద్ధ ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్యాంపస్‌లోని మున్షీ ప్రేమ్‌ చంద్‌ హాస్టల్‌ లోపల కొందరు విద్యార్థులు ధూమపానం చేస్తున్నారు. అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డులు స్మోకింగ్ చేయవొద్దని హెచ్చరించారు. దీంతో వారి మధ్య వివాదం మొదలై ఘర్షణకు దారితీసింది. ఈ గొడవలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు మొత్తం 33 మందిని అదుపులోకి తీసుకొన్నారు. ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయని.. ఘర్షణపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్