37 C
Hyderabad
Wednesday, April 30, 2025
spot_img

సాహితీవేత్త కేతు విశ్వనాథ్ రెడ్డి కన్నుమూత

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ప్రముఖ తెలుగు కథా రచయిత, సాహితీవేత్త కేతు విశ్వనాథ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. కడపకు చెందిన విశ్వనాథ్‌ రెడ్డి 2 రోజుల క్రితం ఒంగోలులోని ఆయన కుమార్తె ఇంట్లో అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో వెంటనే కుటుంబసభ్యులు ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 5.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు.

Latest Articles

సర్‌ప్రైజింగ్‌గా ‘కిల్లర్’ గ్లింప్స్

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్