25.7 C
Hyderabad
Sunday, September 28, 2025
spot_img

విజయవాడ – మచిలీపట్నం హైవేపై కారు బీభత్సం.. ఒకరు మృతి

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా విజయవాడ – మచిలీపట్నం హైవే కొండిపర్రు అడ్డరోడ్డు వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తున్న కారు సైకిలిస్టును ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో చాట్లవానిపురానికి చెందిన తొమండ్రు ఆశీర్వాదం (50) మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు మృతదేహంతో విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. దీంతో వాహనాలన్నీ రోడ్డుపై నిలిచిపోయారు. పోలీసులు చొరవ తీసుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.

Community-verified icon

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్