స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా విజయవాడ – మచిలీపట్నం హైవే కొండిపర్రు అడ్డరోడ్డు వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తున్న కారు సైకిలిస్టును ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో చాట్లవానిపురానికి చెందిన తొమండ్రు ఆశీర్వాదం (50) మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు మృతదేహంతో విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. దీంతో వాహనాలన్నీ రోడ్డుపై నిలిచిపోయారు. పోలీసులు చొరవ తీసుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.
విజయవాడ – మచిలీపట్నం హైవేపై కారు బీభత్సం.. ఒకరు మృతి
0
687
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


