స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. నిందితులు రేణుక, రమేష్, ప్రశాంత్ రెడ్డిలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వీరు విదేశాలకు వెళ్లకుండా ముగ్గురి పాస్పోర్టును సీజ్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి సోమ, బుధ, శుక్రవారాలలో మూడు నెలల వరకు సీట్ కార్యాలయంలో హాజరుకావాలనిఆదేశించింది.
టీఎస్పీఎస్సీ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరు
0
285
Previous article
Next article
Latest Articles
ఆరుట్లలో రేవంత్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో టీచర్ల ఆందోళన
ఆరుట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభకు హాజరైన ఉపాధ్యాయులను లోపలికి అనుమతించకపోవడంతో పాటు కూర్చునేందుకు కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదంటూ టీచర్లు ఆందోళనకు దిగారు. తమను అవమానించారని...
- Advertisement -
- Advertisement -


