Andhra Pradesh | ‘కార్మిక సోదరులారా.. మీ శ్రమ అమూల్యం.. మీరు సేవానిధులు. ఒక దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మీరే కీలకం’ అని వ్యాఖ్యానించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. నిరంతరం సమాజ హితమే ధ్యేయంగా శ్రమించే కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమమే మన ప్రభుత్వ లక్ష్యమని వైఎస్ జగన్ తెలిపారు. కార్మికుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.
కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు: సీఎం జగన్
0
286
Latest Articles
కోనసీమ జిల్లాలో దారుణం… యజమానిని చంపిన కూలీలు
కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. ఐ.పోలవరం మండలం మురమళ్లలో ఆక్వా రైతు దాట్ల కృష్ణంరాజు దారుణ హత్యకు గురయ్యారు. ఆయన దగ్గర పనిచేస్తున్న కూలీలే అతనిని హత్య చేసి బండరాళ్లను ఆయన నడుముకు...
- Advertisement -
- Advertisement -


