ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

Accedent | నిజామాబాద్‌ శివారు ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. వేగంగా వస్తున్న డీసీఎం ఆటోని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి అక్కడకిక్కడే చెందగా.. పలువురు గాయపడ్డారు. అయితే క్షతగాత్రులకువెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. డీసీఎం వేగంగా ఢీ కొట్టడంతో ప్రమాద తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జు అయింది. ప్రమాద సమయంలో ఆటోలో 8 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆక్సిడెంట్ అయిన వెంటనే ఘటనాస్థలం నుంచి డీసీఎం డ్రైవర్‌ పరారయినట్లు తెలుస్తోంది. బోధన్‌ నుంచి నిజామాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతిలు, క్షతగాత్రులు బోధన్​ మండలం ఊట్​పల్లి గ్రామానికి చెందిన వాసులుగా గుర్తించారు.

Latest Articles

లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్‌ జెయిట్స్ జట్టు కెప్టెన్‌ నుంచి రిషబ్‌ పంత్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్‌ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్