22.7 C
Hyderabad
Wednesday, October 15, 2025
spot_img

పదవ తరగతి విద్యార్థులు… ఫలితాలు నేడే విడుదల!

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీ టెన్త్ ఫలితాలు ఇవాళ ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 10 వ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అత్యంత తక్కువ వ్యవధిలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. గత ఏడాది 28 రోజుల వ్యవధిలో ఫలితాలు విడుదల చేయగా.. ఈ ఏడాది 18 రోజల వ్యవధిలో ఫలితాలు విడుదల చేస్తున్నామని తేలిపారు. ఎక్కడా ఏ విధమైన లీకేజి లేకుండా పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని బొత్స తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్