24.2 C
Hyderabad
Monday, October 13, 2025
spot_img

విజయవాడ ఎంపీ సీటుపై క్లారిటీ ఇచ్చిన టీడీపీ

           విజయవాడ ఎంపీ సీటుపై క్లారిటీ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఇకపై పార్టీ వ్యవహారాల్లో తనను జోక్యం చేసుకోవద్దని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించారని కేశినేని నాని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇస్తున్నట్లు తనకు చెప్పారన్నారు కేశినేని నాని. చంద్రబాబు ఆదేశాలతో ఆలపాటి రాజా, కొనకళ్ల నారాయణ, నెట్టం రఘురాం తనను కలిసి ఈ విషయం తెలిపారని అన్నారు. తిరువూరు సభ విషయంలో తనను కలుగ చేసుకోవద్దని చెప్పారన్నారు. తిరువూరు సభకు వేరేవారిని ఇంచార్జ్‌గా నియమించినట్టు పార్టీ చెప్పిందని అన్నారాయన. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానంటూ ఫేస్‌బుక్‌లో ఈ మేరకు కేశినేని నాని పోస్ట్‌ చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్