37.7 C
Hyderabad
Saturday, March 15, 2025
spot_img

ఢిల్లీ సహా ఉత్తరాదిలో భూ ప్రకంపనలు

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఉత్తర భారతదేశంలో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో జమ్మూకశ్మీర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7తీవ్రతగా నమోదైంది. దోడాలోని గందో భలేసా గ్రామానికి 18 కి.మీల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు తెలిపారు. తొలుత జమ్మూలో తీవ్ర ప్రకంపనలు రాగా దీని ప్రభావంతో ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాదిన పలు పాంత్రాల్లోనూ భూమి కంపించింది. పది సెకన్ల పాటు ఈ ప్రకంపనలు ఉండడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.

Latest Articles

ఓటీటీలోకి వచ్చేసిన శరత్ బాబు తనయుడి సినిమా

సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ తేజ్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ "దక్ష" ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్