26 C
Hyderabad
Saturday, July 12, 2025
spot_img

బైకు,టిప్పర్‌ ఢీ – ఇద్దరు మృతి

హైదరాబాద్‌ ఎల్బీనగర్ పాపన్నగూడ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.బైకు-టిప్పర్‌ ఢీ కొన్న ఘటనలో తండ్రీ కుమారుడు మృతి చెందారు. మృతులను అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కుత్బుల్లాపూర్‌ గ్రామానికి చెందిన కుమార్‌ , ప్రదీప్‌గా గుర్తించారు. బైకును టిప్పర్‌ ఢీ కొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో టిప్పర్‌, బైకు దగ్ధమయ్యాయి. టిప్పర్‌ పాక్షికంగా దెబ్బతింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టిప్పర్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు చెప్పారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్