23.7 C
Hyderabad
Wednesday, October 15, 2025
spot_img

అమరావతిలో జయహో బీసీ సదస్సు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జయహో బీసీ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ…టీడీపీ పాలనలో బీసీలకు ఎంత మేలు జరిగిందో వివరించారు. వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో బీసీలు ఎంతమేరకు కోల్పోయారో జయహో బీసీ సదస్సులో స్పష్టం చేశారు. జయహో బీసీ సదస్సు కోసం దాదాపు 40 రోజుల కార్యాచరణ రూపొందించారు జయహో బీసీ లక్ష్యాలను పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామరని చంద్రబాబు చెప్పారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్