27.2 C
Hyderabad
Wednesday, January 22, 2025
spot_img

మాజీ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ వైఎస్ షర్మిల

మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ పరువు తీశారటూ మండిపడ్డారు APCC చీఫ్ వైఎస్ షర్మిల. జగన్‌కు వచ్చే లంచాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని ఆమె విమర్శించారు. అదే అదానీ సంస్థ యూనిట్ విద్యుత్‌ను పక్క రాష్ట్రాలకు ఒక రూపాయి 99 పైసలకు అగ్రిమెంట్లు చేసుకుంటే..ఒక్క ఏపీలో మాత్రం 2 రూపాయల 49 పైసలకు ఒప్పందాలు చేసుకున్నారని షర్మిల ఫైర్ అయ్యారు. దీని వల్ల దాదాపు లక్ష కోట్ల రూపాయల భారం ప్రజలపై పడుతుందని చెప్పారు. ఇది ఏపీ ప్రజలను మోసం చేయడం కాదా అని షర్మిల ప్రశ్నించారు.

Latest Articles

హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్.. ప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ ఒప్పందం

తెలంగాణలో అత్యాధునిక AI డేటాసెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకం చేసింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్