24.2 C
Hyderabad
Friday, January 24, 2025
spot_img

కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఫైర్

ప్రజా సమస్యలు పై వైసీపీ పోరాటం చేస్తుందని మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు నిర్ణయించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కార్యచరణ ప్రకటించారు అన్నారు. ఎన్నికల ముందు కూటమీ ప్రభుత్వం ఇస్తామన్న 20 వేల పెట్టుబడి సహాయం ఏమైందని ప్రశ్నించారు. రైతులు అప్పులపాలైపోయారని తెలిపారు. మద్దత్తు ధరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. దీనిపై ఈనెల 13వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయం వద్ద రైతు నిరసన కార్యక్రమాలు చేపట్టి కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వనున్నామన్నారు. కూటిమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. కరెంటు చార్జీలు పెంచేశారన్నారు. దీంతో ఈ నెల 27 న విద్యుత్ ఛార్జీల పెంపుపై ఉద్యమం చేస్తామని చెప్పారు.

Latest Articles

ఏక మాటపై అధికార, ప్రతిపక్షాలా.. ఎంత మంచి పరిణామం

ఎంత మంచి పరిణామం. కలవని రైలు పట్టాల్లా, నింగి నేలలా, నీరు, నిప్పులా ఉండే మూడు పార్టీలవారు, అధికార పార్టీతో సహా అందరూ ఏకమాటపై నిలిచి, ఏక బాటలో వెళ్లడం అంటే..ఏమిటో ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్