యువశక్తి తడాఖా చూపిస్తాం.!- పవన్ కల్యాణ్‌

  • ‘యువశక్తి’ పేరిట ఏపీలో జనసేన బహిరంగ సభలు
  • పోస్టర్‌ను ఆవిష్కరించిన జనసేనాని పవన్ కల్యాణ్
    జనవరి 12న శ్రీకాకుళంలో మొదటి’యువశక్తి’ సభ

హైదరాబాద్‌: జనసేన పార్టీ ఏపీలో కొత్త కార్యాచరణకు రూపకల్పన చేసింది. కౌలురైతు భరోసా, జనవాణి కార్యక్రమాలు విజయవంతం కావడంతో.. ఊపుమీదున్న జనసేన తాజాగా ‘యువశక్తి’ పేరిట ఏపీలో బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమైంది. మొదటి సభ జనవరి 12న శ్రీకాకుళంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ మేరకు యువశక్తి పోస్టరును పవన్ కల్యాణ్‌ సోమవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. సభలో యువత సమస్యలపై చర్చిస్తామని పవన్ తెలిపారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్