యువశక్తి తడాఖా చూపిస్తాం.!- పవన్ కల్యాణ్‌

  • ‘యువశక్తి’ పేరిట ఏపీలో జనసేన బహిరంగ సభలు
  • పోస్టర్‌ను ఆవిష్కరించిన జనసేనాని పవన్ కల్యాణ్
    జనవరి 12న శ్రీకాకుళంలో మొదటి’యువశక్తి’ సభ

హైదరాబాద్‌: జనసేన పార్టీ ఏపీలో కొత్త కార్యాచరణకు రూపకల్పన చేసింది. కౌలురైతు భరోసా, జనవాణి కార్యక్రమాలు విజయవంతం కావడంతో.. ఊపుమీదున్న జనసేన తాజాగా ‘యువశక్తి’ పేరిట ఏపీలో బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమైంది. మొదటి సభ జనవరి 12న శ్రీకాకుళంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ మేరకు యువశక్తి పోస్టరును పవన్ కల్యాణ్‌ సోమవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. సభలో యువత సమస్యలపై చర్చిస్తామని పవన్ తెలిపారు.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్