23.7 C
Hyderabad
Wednesday, October 22, 2025
spot_img

రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం- సీఎం చంద్రబాబు

గత ఐదేళ్లలో వినూత్నమైన రీతిలో దోపిడీ చేశారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బడ్జెట్‌పై శాసనసభలో ఆయన మాట్లాడారు. వైసీపీ చేసిన తప్పులు, అప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయని తెలిపారు. దోపిడీ కొనసాగించేందుకు వ్యవస్థలను కూడా నాశనం చేశారని అన్నారు. స్కామ్‌ల కోసమే స్కీమ్‌లు అమలు చేశారని ఆరోపించారు. అమరావతి గొప్ప నగరంగా తయారు కాకుండా ఐదేళ్లు అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర జీవనాడి పోలవరాన్ని దెబ్బతీశారు. నదుల అనుసంధానం పూర్తయితే రాష్ట్రంలో కరవు అనేదే ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోతే రెండేళ్లపాటు పట్టించుకోలేదన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయని సీఎం అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్