23.7 C
Hyderabad
Thursday, November 6, 2025
spot_img

చంద్రబాబు నివాసానికి వెళ్లిన వసంత కృష్ణప్రసాద్‌

   మైలవరం YCP ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీలో చేరారు. హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి కృష్ణప్రసాద్‌ వెళ్లారు. అక్కడే ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. వసంత కృష్ణప్రసాద్‌కు కండువా కప్పిన చంద్రబాబు.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మైలవరం అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరానని వసంతకృష్ణ ప్రసాద్‌ తెలిపారు. పార్టీ ఎక్కడ చెబితే అక్కడ పనిచేస్తానన్నారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్‌ టీడీపీలో చేరడాన్ని దేవినేని ఉమ అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. దేవినేని ఉమ, వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం టికెట్ కోసం పట్టుబడుతున్నారు. టికెట్ తనకే అంటూ వసంత కృష్ణ ప్రసాద్ ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. మండల స్థాయి నేతలతో వసంత కృష్ణ ప్రసాద్ ఫోన్‌లో టచ్‌లోకి వెళ్లారు. వసంత టీడీపీలో చేరడంతో మైలవరంలో వసంత ఫ్లెక్సీని దహనం చేశారు,

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్