29.2 C
Hyderabad
Wednesday, March 12, 2025
spot_img

తెలంగాళలో అప్రకటిత ఎమర్జెనీ పరిస్థితి – జగదీశ్‌రెడ్డి

తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితి ఉందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. పాలించడం చేతకాని కాంగ్రెస్ సర్కార్‌ తమ నిరసనకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రజల పక్షాన పనిచేయటం పార్టీల హక్కు అన్నారాయన. బీఆర్ఎస్ ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వం అడ్డుకుంటోందని జగదీశ్‌రెడ్డి ఫైరయ్యారు. కేటీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వానికి, రేవంత్‌రెడ్డికి ఎందుకు వణుకు అన్నారు. నల్గొండ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని జగదీశ్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వం అడ్డుకున్నా నల్గొండ రైతు దీక్ష చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Latest Articles

కొక్కొరో కో అని అందరినీ నిద్ర లేపే కోళ్లకు కొక్కెర వ్యాధి – నానక్ నగర్ లో శాశ్వత నిద్రలోకి పన్నెండు వేల కోళ్లు

తెల్లవారక ముందే పల్లె లేస్తుంది. ఈ పల్లెను ప్రభాత సమయంలో కొక్కొరోకో పిలుపులతో మేలుకొలుపు పలికేవి కుక్కుటాలు. అందరిని తెల్లవారుజామునే నిద్ర లేపే గురుతర బాధ్యతలు తీసుకుని, విశిష్ట సేవలు అందిస్తున్న...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్